గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో బంగారు శేషాచారి కుటుంబం.. వైకాపాకు చెందిన బూతు చినలక్ష్మారెడ్డి ఇంట్లో ఏడాది నుంచి అద్దెకుంటున్నారు. శేషాచారి తెదేపా తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో యజమాని ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించారు. దీనికి ఆయన ఒప్పుకోలేదు. ఆగ్రహించిన లక్ష్మారెడ్డి ఇంట్లోని సామానులను బయటపడేశారు. చేసేదేమీ లేక అర్ధరాత్రి 12 గంటలప్పుడు తెదేపా నాయకులు అంజిరెడ్డి సహకారంతో మరో ఇంట్లోకి వెళ్లారు.
ఇవీ చదవండి: