గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పొగాకు మిల్లులో పనికి వచ్చిన యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించారు. యువతి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మిల్లు వెనక వైపునకు వెళ్లగా...అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె వెంటనే కేకలు వేయగా.. మిల్లులో పని చేస్తున్న తోటి కూలీలు పరుగున వచ్చారు. నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: