ETV Bharat / state

'భూదందా కోసమే రాజధానిని మార్చే ప్రయత్నం'

author img

By

Published : Feb 2, 2020, 7:55 PM IST

ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. విశాఖలో భూదందా చేయడానికే... రాజధానిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

విశాఖలో భూదందా చేయడానికే... రాజధానిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సీఎం జగన్ అభివృద్ధిని పక్కనపెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రాన్ని బూచిగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో తినటానికి ఏమీ లేక... విశాఖలో భూదందాకు తెరతీశారని ఆరోపించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

విశాఖలో భూదందా చేయడానికే... రాజధానిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సీఎం జగన్ అభివృద్ధిని పక్కనపెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రాన్ని బూచిగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో తినటానికి ఏమీ లేక... విశాఖలో భూదందాకు తెరతీశారని ఆరోపించారు.

ఇదీచదవండి

'పింఛన్ల తొలగింపుపై ప్రతిపక్షాలవి అసత్య ప్రచారాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.