గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా సెమినార్ జరిగింది. ఈ సదస్సుకు వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ యూనియన్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అక్కడి నుంచి మరో చోటుకి తరలించారు.
ఇదీ చదవండి:
'రాజధాని మార్పు జాతీయ సమస్య'.. లోక్సభలో గళమెత్తి గల్లా