ETV Bharat / state

రాజధానిని అభివృద్ధి చేస్తారా? లేదా..?

author img

By

Published : Aug 7, 2019, 5:26 PM IST

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై కోపంతో రైతులను ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు.

tdp press meet at guntur tdp party office
రాజధాని అభివృద్ధి చేస్తారా? లేదా..?

రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని గుంటూరు తెదేపా జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గత రెండు నెలల్లోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. చంద్రబాబు మీద కోపంతో రైతులపై కక్షసాధింపు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రాజధానిని అభివృద్ధి చేస్తారా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అవసరం లేదని చెప్పిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అటకెక్కించారని విమర్శించారు. రైతులను చిన్న చూపు చూడటం తగదని... రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన సూచించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు.

ఇదీచూడండి.మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

రాజధాని అభివృద్ధి చేస్తారా? లేదా..?

రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని గుంటూరు తెదేపా జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గత రెండు నెలల్లోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. చంద్రబాబు మీద కోపంతో రైతులపై కక్షసాధింపు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రాజధానిని అభివృద్ధి చేస్తారా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అవసరం లేదని చెప్పిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అటకెక్కించారని విమర్శించారు. రైతులను చిన్న చూపు చూడటం తగదని... రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన సూచించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు.

ఇదీచూడండి.మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

Intro:ap_vja_29_07_iiit_cownciling_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో మూడు రోజులుగా ప్రశాంతమైన వాతావరణంలో కౌన్సిలింగ్ కొనసాగుతుంది మొదటిరోజు 468 మంది విద్యార్థులకు గాను 449 మంది విద్యార్థులు హాజరయ్యారు 500 మంది విద్యార్థులకు గాను 344 మంది విద్యార్థులు హాజరయ్యారు మూడోరోజు 465 మందికి గాను 420 మంది హాజరయ్యారు మరో 500 మందికి కౌన్సిలింగ్ కు హాజరు కానున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బైట్స్. 1) శ్రీ రాములు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ డైరెక్టర్. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:త్రిబుల్ ఐటీ లో కౌన్సిలింగ్ కొనసాగుతుంది


Conclusion:మూడోరోజు త్రిబుల్ ఐటీ లో కౌన్సిలింగ్ కొనసాగుతుంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.