ETV Bharat / state

వైకాపా బీసీ సమ్మేళనం అంతా జగన్​ 'రెడ్డి' మాయ: లోకేశ్​

LOKESH COMMENTS ON YSRCP BC MEETING : వైకాపా నేతలు నిర్వహించిన బీసీ సమ్మేళనంపై లోకేశ్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైకాపాలో ముగ్గురికి న్యాయం జరిగితే బీసీలందరికీ న్యాయం జరిగినట్టేనా అని నిలదీశారు.

author img

By

Published : Oct 26, 2022, 7:37 PM IST

NARA LOKESH COMMENTS
NARA LOKESH COMMENTS

NARA LOKESH COMMENTS : విజయసాయి 'రెడ్డి', సుబ్బా 'రెడ్డి', పెద్ది 'రెడ్డి', సజ్జల రామకృష్ణా 'రెడ్డి' ఎప్పుడు బీసీలుగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ నిలదీశారు. వీళ్లకి న్యాయం జరిగితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా అని ప్రశ్నించారు. వైకాపా నిర్వహించిన బీసీ సమ్మేళనం.. అంతా జగన్ 'రెడ్డి' మాయ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • విజయసాయి 'రెడ్డి', సుబ్బా 'రెడ్డి', పెద్ది 'రెడ్డి', సజ్జల రామకృష్ణా 'రెడ్డి' ఎప్పుడు బీసీలుగా మారారు? వీరికి న్యాయం జరిగితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా? అంతా జగన్ 'రెడ్డి' మాయ! #TDPBCparty #BCDrohiJagan

    — Lokesh Nara (@naralokesh) October 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది : రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని వైకాపా నేతలు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైకాపా బీసీ సమ్మేళనం నిర్వహించారు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకే జగన్​ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో బీసీలందరికీ పదవులు వచ్చాయన్నారు.

ఇవీ చదవండి:

NARA LOKESH COMMENTS : విజయసాయి 'రెడ్డి', సుబ్బా 'రెడ్డి', పెద్ది 'రెడ్డి', సజ్జల రామకృష్ణా 'రెడ్డి' ఎప్పుడు బీసీలుగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ నిలదీశారు. వీళ్లకి న్యాయం జరిగితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా అని ప్రశ్నించారు. వైకాపా నిర్వహించిన బీసీ సమ్మేళనం.. అంతా జగన్ 'రెడ్డి' మాయ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • విజయసాయి 'రెడ్డి', సుబ్బా 'రెడ్డి', పెద్ది 'రెడ్డి', సజ్జల రామకృష్ణా 'రెడ్డి' ఎప్పుడు బీసీలుగా మారారు? వీరికి న్యాయం జరిగితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా? అంతా జగన్ 'రెడ్డి' మాయ! #TDPBCparty #BCDrohiJagan

    — Lokesh Nara (@naralokesh) October 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది : రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని వైకాపా నేతలు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైకాపా బీసీ సమ్మేళనం నిర్వహించారు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకే జగన్​ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో బీసీలందరికీ పదవులు వచ్చాయన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.