ETV Bharat / state

బీసీల కోసం రూ.33వేల కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సుచరిత

బీసీల సంక్షేమం కోసం 16 నెలల కాలంలో రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

author img

By

Published : Oct 20, 2020, 3:08 PM IST

minister sucharitha
minister sucharitha

గతంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా చూశారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గతంలో బీసీలకు రూ.10 వేలు కోట్లు ఇచ్చామని మాటలు మాత్రమే చెప్పారని...కానీ తమ ప్రభుత్వం బీసీలకు రూ.33 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. మూడు కార్పొరేషన్లు ఉన్న బీసీలకు.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని... దేశంలో ఎక్కడా ఈ విధంగా జరగలేదని కొనియాడారు.

ఇదీ చదవండి

గతంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా చూశారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గతంలో బీసీలకు రూ.10 వేలు కోట్లు ఇచ్చామని మాటలు మాత్రమే చెప్పారని...కానీ తమ ప్రభుత్వం బీసీలకు రూ.33 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. మూడు కార్పొరేషన్లు ఉన్న బీసీలకు.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని... దేశంలో ఎక్కడా ఈ విధంగా జరగలేదని కొనియాడారు.

ఇదీ చదవండి

రూ.2కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.