ETV Bharat / state

'కిడ్నీ మార్పిడి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి' - 'కిడ్నీ మార్పిడి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి'

గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట...ఆర్థిక సాయం అందించాలంటూ కిడ్నీ మార్పిడి బాధితులు నిరసన చేపట్టారు.

Guntur
గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట కిడ్నీ మార్పిడి బాధితులు నిరసన
author img

By

Published : Dec 2, 2019, 1:53 PM IST

గతంలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని... బాధితులు గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న పదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి కొత్తపేట స్టేషన్​కు తరలించారు. శాంతియుతంగా ప్లకార్డ్స్ పట్టుకుని నిలుచుంటే...అదుపులోకి తీసుకోవడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట కిడ్నీ మార్పిడి బాధితులు నిరసన

ఇవీ చదవండి...గుంటూరు జీజీహెచ్​లో నూతన పథకం...ఇవాళ ప్రారంభించనున్న సీఎం

గతంలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని... బాధితులు గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న పదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి కొత్తపేట స్టేషన్​కు తరలించారు. శాంతియుతంగా ప్లకార్డ్స్ పట్టుకుని నిలుచుంటే...అదుపులోకి తీసుకోవడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట కిడ్నీ మార్పిడి బాధితులు నిరసన

ఇవీ చదవండి...గుంటూరు జీజీహెచ్​లో నూతన పథకం...ఇవాళ ప్రారంభించనున్న సీఎం

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

గుంటూరు : ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ముందు శాంతియుతంగా నిరసనవ్యక్తం చేస్తున్న 10 మంది కిడ్నీ మార్పిడి చేపించుకున్న బాధితులును పోలీసలు అదుపులోకి తీసుకుని కొత్తపేట స్టేషన్ కి తరలించారు.గతంలో కిడ్నీ మార్పిడి చేపించుకున్న తమకి ఆర్థిక సాయం చేయాలని శాంతి యుతంగా ప్లకార్డ్స్ పట్టుకుని నిలుచుంటే అదుపులోకి తీసుకువడం దారుణమని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. Body:విజువల్స్Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.