ETV Bharat / state

'ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ'

ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామనీ.. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే పథకం పరిధిలోకి వచ్చేలా నిబంధనలు తెస్తామని మంత్రి ఆళ్ల నాని శాసనమండలిలో ప్రకటించారు.

author img

By

Published : Jul 19, 2019, 2:01 PM IST

'ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ'

ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని వైద్యారోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని శాసనమండలిలో ప్రకటించారు. ఆరోగ్యశ్రీ అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సజాతరావు కమిటీ నివేదిక ఆధారంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పథకం నిబంధనలు సరళతరం చేసి ఎక్కువమందికి లబ్ధి చేకూరేలా చేస్తామన్నారు. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చేలా నిబంధనలు తెస్తున్నట్లు వివరించారు.

'ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ'

ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని వైద్యారోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని శాసనమండలిలో ప్రకటించారు. ఆరోగ్యశ్రీ అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సజాతరావు కమిటీ నివేదిక ఆధారంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పథకం నిబంధనలు సరళతరం చేసి ఎక్కువమందికి లబ్ధి చేకూరేలా చేస్తామన్నారు. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చేలా నిబంధనలు తెస్తున్నట్లు వివరించారు.

'ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ'

ఇవీ చదవండి..

పోలవరం పునరావాస ప్యాకేజీ రాష్ట్రం చెల్లిస్తుంది"

Intro:ATP:- అనంతపురం జిల్లా, ధర్మవరం మండలం, పోతుకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లో దారుణం చోటుచేసుకుంది. రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి పవన్ ను పాఠశాలలో విష సర్పం 3 రోజుల క్రితం కాటేసింది. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి పవన్ ను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం విద్యార్థి మృత్యువుతో పోరాడుతున్నాడు. విషయాన్ని బయటకు రాకుండా పాఠశాల ఉపాధ్యాయులు దాచి పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై


Body:బాలుడు తల్లి గంగమ్మ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం మంచి ఆసుపత్రికి తీసుకెళ్తే ఫలితం ఉంటుంది అని చెప్పడంతో సమస్యలతో ఉన్న పవన్ తల్లి వాపోయారు. వర్షాకాలంలో మారుమూల గ్రామాల్లో ప్రజలు విషసర్పాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

బైట్స్....1... గంగమ్మ, విద్యార్థుల తల్లి,

2.... వైద్యురాలు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.