ETV Bharat / state

'ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి' - Guntur news today

గుంటూరు నగరపాలక సంస్థలోని 103 ఫిర్యాదుల విభాగాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Guntur muncipal commissioner inspection to Guntur muncipal office
103 ఫిర్యాదుల విభాగాన్ని పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్
author img

By

Published : Jul 31, 2020, 11:32 AM IST

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల వద్ద నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి.. సంబంధిత విభాగాధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ అన్నారు. నగరపాలక సంస్థలోని 103 ఫిర్యాదుల విభాగాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఆమె.. అపరిష్కృతంగా ఉన్న ఫిర్యాదులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పారిశుద్ధ్యం, తాగునీటిపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల వద్ద నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి.. సంబంధిత విభాగాధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ అన్నారు. నగరపాలక సంస్థలోని 103 ఫిర్యాదుల విభాగాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఆమె.. అపరిష్కృతంగా ఉన్న ఫిర్యాదులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పారిశుద్ధ్యం, తాగునీటిపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.

ఇదీచదవండి.

సోము వీర్రాజు అలా.. సుజనా ఇలా.. ట్విట్టర్​లో మరోలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.