ETV Bharat / state

కొత్తగా 4 కేసులు.. గుంటూరు జిల్లాలో మొత్తం 417!

author img

By

Published : May 17, 2020, 3:58 PM IST

గుంటూరు జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే వాటి సంఖ్య తక్కువగా ఉండడం కొంత ఊరటనిస్తోంది. తాజాగా నమోదైన 4 కేసులతో కలిపి.. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 417కు చేరింది. ఇందులో 134 యాక్టివ్ కేసులున్నాయి.

guntur district corona cases
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇవాళ మరో నలుగురికి కరోనా సోకింది. వీరితో కలిపి జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 417కు చేరింది. తాజా కేసుల్లో.. తాడేపల్లిలో ఇద్దరికి, గుంటూరు సంగడిగుంట, మాచర్లలో ఒక్కొక్కరికి కరోనా సోకింది. హాట్ స్పాట్​గా మారిన నరసరావుపేటలో ఇవాళ కొత్త కేసులు నమోదు కాలేదు.

ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా గుంటూరులో 181 కేసులు, నరసరావుపేటలో 178 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 134 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 275 మంది డిశ్చార్జి అయ్యారు.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇవాళ మరో నలుగురికి కరోనా సోకింది. వీరితో కలిపి జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 417కు చేరింది. తాజా కేసుల్లో.. తాడేపల్లిలో ఇద్దరికి, గుంటూరు సంగడిగుంట, మాచర్లలో ఒక్కొక్కరికి కరోనా సోకింది. హాట్ స్పాట్​గా మారిన నరసరావుపేటలో ఇవాళ కొత్త కేసులు నమోదు కాలేదు.

ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా గుంటూరులో 181 కేసులు, నరసరావుపేటలో 178 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 134 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 275 మంది డిశ్చార్జి అయ్యారు.

ఇవీ చదవండి:

ఆ పాదాలకు.. అలుపుండదా....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.