ETV Bharat / state

'జిల్లాల్లో మండలాల మధ్య రాకపోకలు నిషేధం' - గుంటూరు జిల్లా కొవిడ్ నియంత్రణ​ చర్యలు చేపట్టిన కలెక్టర్​

గుంటూరు జిల్లాలో మే 3 వరకు మండలాల మధ్య రాకపోకలను నిషేధించినట్లు కలెక్టర్​ శామ్యూల్​ ఆనంద్​ కుమార్​ పేర్కొన్నారు. జిల్లాలో రెడ్​, ఆరెంజ్​ జోన్ల​లో ఉన్న మండలాలను గుర్తించామన్న ఆయన.. అధికారులు, ఉద్యోగులు మండలాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు.

guntur collector samuel explaining about the measures taken in the district
వైరస్​ నియంత్రణ చర్యలు చేపట్టామని చెబుతున్న గుంటూరు కలెక్టర్​ శామ్యూల్​ ఆనంద్​ కుమార్​
author img

By

Published : Apr 20, 2020, 7:33 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్​ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉన్న 12 రెడ్​జోన్ మండలాలను గుర్తించామన్నారు. మే 3 వరకు మండలాల మధ్య రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు మండలాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు వ్యకిగత దూరం పాటించి విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్​ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉన్న 12 రెడ్​జోన్ మండలాలను గుర్తించామన్నారు. మే 3 వరకు మండలాల మధ్య రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు మండలాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు వ్యకిగత దూరం పాటించి విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఆ జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం: మంత్రి మోపిదేవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.