ETV Bharat / state

'మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు'

author img

By

Published : Jan 26, 2020, 3:24 PM IST

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

'మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు'
'మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు'
అమరావతికి మద్దతుగా రిలే నిరాహారదీక్షలు

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని.. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష 17వ రోజుకు చేరుకుంది. దీక్షలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గొని మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు శిబిరం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించే వరకు పోరాటం సాగుతుందని నరసరావుపేట తెదేపా ఇన్​ఛార్జీ డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. శిబిరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమల్ల జయమ్మ, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ల హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

అమరావతికి మద్దతుగా రిలే నిరాహారదీక్షలు

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని.. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష 17వ రోజుకు చేరుకుంది. దీక్షలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గొని మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు శిబిరం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించే వరకు పోరాటం సాగుతుందని నరసరావుపేట తెదేపా ఇన్​ఛార్జీ డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. శిబిరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమల్ల జయమ్మ, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ల హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

3 రాజధానుల నిర్ణయం.. ఆర్థిక భారమే!

Intro:అమరావతి లోనే రాజధాని ఉంచాలని పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం 17వ రోజు కొనసాగింది.. శిబిరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు


Body:అమరావతి లోనే రాజధాని ఉంచాలని పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం 17వ రోజు కొనసాగింది.. శిబిరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గొని మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.. శిబిరాన్ని నరసరావుపేట తెదేపా ఇంచార్జి డాక్టర్ అరవింద్ బాబు ప్రారంభించారు.. అంతకుముందు శిబిరం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు.. డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ అమరావతిలోని రాజధాని కొనసాగించే వరకు పోరాటం సాగుతుందన్నారు ...దాని కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని పేర్కొన్నారు.. శిబిరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమల్ల జయమ్మ, ఐ ఎం ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పాళ్ళ హనుమంతరావు, గ్రంధి రామారావు, డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ రమ్యకృష్ణ ప్రపుల్ల దేవి తదితరులు పాల్గొన్నారు..


బైట్ 1: డాక్టర్ అరవింద బాబు, తెదేపా నరసరావుపేట ఇంచార్జ్


Conclusion:మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.