ETV Bharat / state

తెదేపా కార్యాలయానికి చంద్రబాబు... కార్యకర్తల కోలాహలం

గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడిని ఆయన ఖండించారు.

author img

By

Published : Jul 1, 2019, 4:02 PM IST

Updated : Jul 1, 2019, 4:55 PM IST

శాంతి భద్రతలు లోపిస్తే సహించం: చంద్రబాబు
తెదేపా కార్యాలయానికి చంద్రబాబు... కార్యకర్తల కోలాహలం

ప్రతి కార్యకర్తనూ కాపాడుకునేందుకు అవసరమైతే తానే స్వయంగా ఆయా గ్రామాల్లో ఉంటానని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. పార్టీ ప్రధాన కార్యాలయ నిర్మాణం పూర్తయ్యేవరకూ గుంటూరు నుంచే కార్యకలాపాలు చేపట్టనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడులను ఆయన ఖండించారు. శాంతి భద్రతలు లోపిస్తే సహించబోమని ఆయన తెలిపారు.

తెదేపా కార్యాలయానికి చంద్రబాబు... కార్యకర్తల కోలాహలం

ప్రతి కార్యకర్తనూ కాపాడుకునేందుకు అవసరమైతే తానే స్వయంగా ఆయా గ్రామాల్లో ఉంటానని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. పార్టీ ప్రధాన కార్యాలయ నిర్మాణం పూర్తయ్యేవరకూ గుంటూరు నుంచే కార్యకలాపాలు చేపట్టనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడులను ఆయన ఖండించారు. శాంతి భద్రతలు లోపిస్తే సహించబోమని ఆయన తెలిపారు.

Intro:నెల్లూరు జిల్లా బాలాయపల్లి తహసిల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు మొదటిరోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుంచి భూ సమస్యలపై విజ్ఞాపనలను పలువురు అందించారు పక్కా ఇళ్ల కోసం ఇంటి స్థలాల కోసం కొందరు వినతులను ఇచ్చారు తహసిల్దార్ నేతృత్వాన వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు


Body:వ్


Conclusion:వ్
Last Updated : Jul 1, 2019, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.