ETV Bharat / state

జనతా కర్ఫ్యూలోనూ అమరావతి పోరు... ఇళ్ల వద్దే నిరసన

author img

By

Published : Mar 23, 2020, 6:41 AM IST

రాజధాని కోసం 96 రోజులుగా పోరాటం చేస్తున్న రైతులు జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రోడ్లపైకి వచ్చి చప్పట్లు కొట్టి వైద్యులు, ఇతర సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పారు. రాత్రి కొవ్వొత్తుల వెలిగించి అమరావతి ఆక్షాంకను తెలియజేశారు.

Amavathi farmers supports janata curfew
జనతా కర్ఫ్యూలోనూ అమరావతి పోరు... ఇళ్ల వద్దే నిరసన
చప్పట్లతో వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్న అమరావతి రైతులు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అలుపెరగాని పోరాటం చేస్తున్న ప్రజలు... జనతా కర్ఫ్యూలో మమేమకయ్యారు. 96 రోజులుగా సాగిన ఉద్యమానికి భిన్నంగా... ఇళ్ల వద్దే నిరసన తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ తమవంతు భాగస్వాములైనట్లు రైతులు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల ముందు నిలబడి చప్పట్లు కొట్టారు. కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత కొవ్వొత్తుల వెలిగించి... అమరావతి ఆకాంక్షను వెలిబుచ్చారు.

ఇదీ చదవండి : వీడియో: ఏకతాటిపైకి ఆంధ్రా జనం... ఊరూవాడా నిశ్శబ్దం

చప్పట్లతో వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్న అమరావతి రైతులు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అలుపెరగాని పోరాటం చేస్తున్న ప్రజలు... జనతా కర్ఫ్యూలో మమేమకయ్యారు. 96 రోజులుగా సాగిన ఉద్యమానికి భిన్నంగా... ఇళ్ల వద్దే నిరసన తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ తమవంతు భాగస్వాములైనట్లు రైతులు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల ముందు నిలబడి చప్పట్లు కొట్టారు. కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత కొవ్వొత్తుల వెలిగించి... అమరావతి ఆకాంక్షను వెలిబుచ్చారు.

ఇదీ చదవండి : వీడియో: ఏకతాటిపైకి ఆంధ్రా జనం... ఊరూవాడా నిశ్శబ్దం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.