ETV Bharat / state

గ్యాస్ లీక్ చేసుకుని వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Nov 30, 2019, 12:35 AM IST

గ్యాస్ లీక్ చేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో జరిగింది. మానసిక స్థితి సరిగ్గా లేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని అరండల్ పెట్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-November-2019/5218682_276_5218682_1575043942516.png
a person suicide with gas in guntur

గుంటూరులో గ్యాస్ లీక్ చేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలవరపరించింది. స్థానిక భారత పేట 4వ లైన్​లో రావుల వర ప్రసాద్​ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో ప్రసాద్ తన తల్లిని ఫంక్షన్ దగ్గర వదిలి వచ్చాడు. ఏకాంతంగా ఉన్న ప్రసాద్ గ్యాస్ సిలిండర్ లీక్ చేసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అరండల్ పెట్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వర ప్రసాద్​ మానసిక స్థితి సరిగ్గా లేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచరణలో తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఆరోగ్యం సరిగ్గా లేక గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు.

గ్యాస్ లీక్ చేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఇదీ చూడండి: తహసీల్దార్ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకున్న గిరిజన రైతు

గుంటూరులో గ్యాస్ లీక్ చేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలవరపరించింది. స్థానిక భారత పేట 4వ లైన్​లో రావుల వర ప్రసాద్​ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో ప్రసాద్ తన తల్లిని ఫంక్షన్ దగ్గర వదిలి వచ్చాడు. ఏకాంతంగా ఉన్న ప్రసాద్ గ్యాస్ సిలిండర్ లీక్ చేసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అరండల్ పెట్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వర ప్రసాద్​ మానసిక స్థితి సరిగ్గా లేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచరణలో తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఆరోగ్యం సరిగ్గా లేక గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు.

గ్యాస్ లీక్ చేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఇదీ చూడండి: తహసీల్దార్ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకున్న గిరిజన రైతు

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.... గుంటూరు లో గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులకను కలవరపరించింది. గుంటూరు భారత పేట 4వ లైన్లో నివాసం ఉండే రావుల వర ప్రసాద్ ( 32 ) గత కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగలేక మానసిక ఒత్తిడి కి గురవుతున్నాడు. బంధువులు ఫంక్షన్ ఉండటం ఈరోజు మధ్యాహ్నం ప్రసాద్ అమ్మగారిని ఫంక్షన్ దగ్గర వదిలి వచ్చాడు. ఏకాంతంగా ఉన్న ప్రసాద్ గ్యాస్ సిలిండర్ లీక్ చేసుకుని నిప్పుంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అరుండల్ పెట్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. మానసిక స్థితి సరిగ్గా లేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచరణఓ బయటపడిందన్నారు. డిని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ వెల్లడించారు. ఆరోగ్యం సరిగ్గా లేక గతంలో కూడా పలుమార్లు ఆత్మహత్య యత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు.


Body:బైట్.... బి.శ్రీనివాసరావు, అరుండల్ సిఐ , గుంటూరు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.