ETV Bharat / state

'స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించకుంటే రాష్ట్రానికి 4 వేల కోట్లు నష్టం'

author img

By

Published : Mar 5, 2020, 9:28 PM IST

హైకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహణకు సిద్దపడుతుంటే చంద్రబాబు అడ్డు తగులుతున్నారని మంత్రి మోపిదేవి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే రాష్ట్రానికి 4 వేల కోట్ల నిధులు రాకుండా పోతాయన్నారు.

మంత్రి మోపిదేవి వెంకటరమణ
మంత్రి మోపిదేవి వెంకటరమణ
తెదేపాపై మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలు నిధులు రాకుండా పోతాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ఒక్కో గ్రామపంచాయతీ, నియోజకవర్గం కోట్లలో నష్టపోతాయన్నారు. ఈ కారణంగానే.. హైకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్లతో సకాలంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియకు తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు.

తెదేపాపై మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలు నిధులు రాకుండా పోతాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ఒక్కో గ్రామపంచాయతీ, నియోజకవర్గం కోట్లలో నష్టపోతాయన్నారు. ఈ కారణంగానే.. హైకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్లతో సకాలంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియకు తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

సింహాచలం దేవస్థానం నూతన చైర్​పర్సన్​గా సంచయిత గజపతిరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.