ETV Bharat / state

Maoist: 'కరోనా లక్షణాలు ఉన్న మావోయిస్టులకు చికిత్స అందిస్తాం'

author img

By

Published : Jun 25, 2021, 9:08 PM IST

మావోయిస్టులకు (maoist) కరోనా సోకడంపై విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలో ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహించకూడదని కోరారు.

Maoist : 'కరోనా లక్షణాలు ఉన్న మావోయిస్టులకు చికిత్స అందిస్తాం'
Maoist : 'కరోనా లక్షణాలు ఉన్న మావోయిస్టులకు చికిత్స అందిస్తాం'

మావోయిస్టు నాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యులకు కరోనా సోకితే వారికి చికిత్స అందిస్తామని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలు ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. కొవిడ్ సోకి పలువురు మావోయిస్టు నేతలు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిర్లక్ష్యంతో క‌రోనా బాధితులను నిర్బంధంలో ఉంచి వారి ప్రాణాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని కోరారు. మావోయిస్టులతో పాటు ఏవోబీలోని గిరిజ‌నులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

మావోయిస్టు నాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యులకు కరోనా సోకితే వారికి చికిత్స అందిస్తామని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలు ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. కొవిడ్ సోకి పలువురు మావోయిస్టు నేతలు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిర్లక్ష్యంతో క‌రోనా బాధితులను నిర్బంధంలో ఉంచి వారి ప్రాణాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని కోరారు. మావోయిస్టులతో పాటు ఏవోబీలోని గిరిజ‌నులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ఇదీచదవండి.

Humanity: తప్పిపోయిన తల్లి..కుమారుల వద్దకు చేర్చిన ఛత్తీస్​గఢ్ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.