ETV Bharat / state

బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నిరసన

బిక్కవోలులో తెదేపా అభ్యర్థి కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని రోడ్డుపై బైఠాయించారు.

author img

By

Published : Apr 11, 2019, 5:34 PM IST

బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నిరసన
బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నిరసన

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన చేపట్టారు. ప్రజా పరిరక్షణ సేవాసమితి పేరుతో వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో నిరసన విరమించారు.

ఇవీ చూడండి: విశాఖ మన్యంలో పోలింగ్​కు వర్షం ఆటంకం

బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నిరసన

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన చేపట్టారు. ప్రజా పరిరక్షణ సేవాసమితి పేరుతో వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో నిరసన విరమించారు.

ఇవీ చూడండి: విశాఖ మన్యంలో పోలింగ్​కు వర్షం ఆటంకం

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరిపై విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9


Body:కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ప్రధాన పార్టీలు ప్రజా వేదిక అభ్యర్థులు పుట్టా సుధాకర్ యాదవ్ శెట్టిపల్లి రఘురామిరెడ్డి లు ఎవరికి వారు రు ధీమాను వ్యక్తం చేశారు పోలింగ్ చివరి దశలో పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నాయకులు ఈటీవీ భారత్ తో మాట్లాడారు

byte: పుట్టా సుధాకర్ యాదవ్ తెదేపా అభ్యర్థి

byte: శెట్టిపల్లి రఘురామిరెడ్డి వైకాపా అభ్యర్థి


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.