ETV Bharat / state

భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి.. ఏడు శనివారాల నోము ప్రారంభం

author img

By

Published : Mar 28, 2021, 1:59 PM IST

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి.. శనివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

Vadapalli Venkateswara Swamy Temple
వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి.. శనివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిశాయి. ఏడు శనివారాల నోము నోచుకునే మహిళలు.. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు.. దేవాదాయశాఖ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

స్వామివారిని దర్శించికున్న సినీనటుడు సత్యప్రకాష్..

వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని సినీనటుడు సత్యప్రకాష్ దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి.. స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం స్వామి చిత్రపటంతోపాటుగా.. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక్కడ ఏడు శనివారాల నోము కార్యక్రమం.. ఎంతో ప్రసిద్ధి చెందిందని భక్తులు స్వామివారిని దర్శించుకొని.. తమ కోర్కెలు తీర్చుకొని తరించాలని సత్యప్రకాష్ కోరారు.

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి.. శనివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిశాయి. ఏడు శనివారాల నోము నోచుకునే మహిళలు.. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు.. దేవాదాయశాఖ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

స్వామివారిని దర్శించికున్న సినీనటుడు సత్యప్రకాష్..

వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని సినీనటుడు సత్యప్రకాష్ దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి.. స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం స్వామి చిత్రపటంతోపాటుగా.. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక్కడ ఏడు శనివారాల నోము కార్యక్రమం.. ఎంతో ప్రసిద్ధి చెందిందని భక్తులు స్వామివారిని దర్శించుకొని.. తమ కోర్కెలు తీర్చుకొని తరించాలని సత్యప్రకాష్ కోరారు.

ఇవీ చూడండి:

రాజమహేంద్రవరంలో హీరో నాని సందడి

For All Latest Updates

TAGGED:

VADAPALLI
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.