ETV Bharat / state

సత్యగోపీనాథ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

author img

By

Published : Apr 30, 2020, 4:45 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదవారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటలో సత్యగోపీనాథ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేదలకు​ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

సత్యగోపీనాథ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ
సత్యగోపీనాథ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంగళవారుపేటలోని కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నవారికి పలువురు దాతలు బాసటగా నిలుస్తున్నారు. సత్యగోపీనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వాటితో పాటు ఒంటరిగా బతికేవారు, భిక్షాటన చేసేవారికి నిత్యం ఆహారం అందజేస్తున్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని ట్రస్ట్‌ ఛైర్మన్‌ సత్యగోపీనాధ్‌ కోరారు.

ఇదీ చూడండి:

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంగళవారుపేటలోని కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నవారికి పలువురు దాతలు బాసటగా నిలుస్తున్నారు. సత్యగోపీనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వాటితో పాటు ఒంటరిగా బతికేవారు, భిక్షాటన చేసేవారికి నిత్యం ఆహారం అందజేస్తున్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని ట్రస్ట్‌ ఛైర్మన్‌ సత్యగోపీనాధ్‌ కోరారు.

ఇదీ చూడండి:

గుప్పెడు మెతుకుల కోసం.. పేదల నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.