ETV Bharat / state

రంపచోడవరంలో పాడె మోసిన సర్పంచ్ అభ్యర్థి

author img

By

Published : Feb 13, 2021, 7:06 PM IST

ప్రచారంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి రంపచోడవరంలో పాడె మోశారు. గతంలో ఆమె రెండు సార్లు సర్పంచ్​గా పనిచేసి మూడోసారి బరిలో నిలిచారు.

sarapn
రంపచోడవరంలో పాడె మోసిన సర్పంచ్ అభ్యర్థి

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మేజర్ పంచాయతీలో సర్పంచ్​గా పోటీ చేస్తున్న వై నిరంజనిదేవి పాడె మోశారు. సామాజిక సేవ కార్యకర్త డాక్టర్ దాస్యం భాస్కరరావు కుమారుడు విజయ్ కుమార్ అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుండగా ప్రచారంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి పాడె మోశారు. గతంలో ఈమె రెండు సార్లు సర్పంచ్ గా పనిచేశారు మూడోసారి బరిలో ఉన్నారు.

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మేజర్ పంచాయతీలో సర్పంచ్​గా పోటీ చేస్తున్న వై నిరంజనిదేవి పాడె మోశారు. సామాజిక సేవ కార్యకర్త డాక్టర్ దాస్యం భాస్కరరావు కుమారుడు విజయ్ కుమార్ అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుండగా ప్రచారంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి పాడె మోశారు. గతంలో ఈమె రెండు సార్లు సర్పంచ్ గా పనిచేశారు మూడోసారి బరిలో ఉన్నారు.

ఇదీ చదవండి: అయోధ్య లంక గ్రామ పంచాయతీ ఓటర్లు ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.