ETV Bharat / state

ఇక్కడి సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండరు..! - తూగో జిల్లా ముమ్మిడివరంలోవార్డు సచివాలయం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలోని పలు వార్డు సచివాలయాల్లో సిబ్బంది లేరు. పనుల కోసం వచ్చిన ప్రజలు వెనుదిరిగారు.

no officers in ward secreteriate in east godavari
అధికారులు లేక వెలవెలబోయిన వార్డు సచివాలయంv
author img

By

Published : Jan 4, 2020, 5:21 PM IST

ఇక్కడి సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండరు..!

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలోని 20 వార్డులకు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలేదు. పాత భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. కానీ వాటికి తాళాలే దర్శనమిస్తున్నాయి. మొత్తం 20 ఉండగా... 10 వార్డులకు పక్కా భవనాలు లేవు. తాత్కాలిక భవనాలను వినియోగిస్తున్నారు. వార్డు వాలంటర్ల ద్వారా ఇంటికే చేరాల్సిన సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వృద్ధులు పింఛన్ల కొరకు వెళ్తే... సాంకేతిక కారణాలతో చెబుతున్నారు. ఒక్కో కార్యాలయంలో 10 మంది సిబ్బంది ఉండాలి... కానీ ఇద్దరు, ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఫలితంగా పనికోసం వచ్చినవారు... వెనుదిరుగుతున్నారు.

ఇదీచూడండి.కాకినాడలో అమరావతి కోసం ఐకాస నిరసన

ఇక్కడి సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండరు..!

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలోని 20 వార్డులకు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలేదు. పాత భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. కానీ వాటికి తాళాలే దర్శనమిస్తున్నాయి. మొత్తం 20 ఉండగా... 10 వార్డులకు పక్కా భవనాలు లేవు. తాత్కాలిక భవనాలను వినియోగిస్తున్నారు. వార్డు వాలంటర్ల ద్వారా ఇంటికే చేరాల్సిన సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వృద్ధులు పింఛన్ల కొరకు వెళ్తే... సాంకేతిక కారణాలతో చెబుతున్నారు. ఒక్కో కార్యాలయంలో 10 మంది సిబ్బంది ఉండాలి... కానీ ఇద్దరు, ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఫలితంగా పనికోసం వచ్చినవారు... వెనుదిరుగుతున్నారు.

ఇదీచూడండి.కాకినాడలో అమరావతి కోసం ఐకాస నిరసన

Intro:ap_rjy_36_04_ward_sechvaalay_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:భవనాలకు రంగులు... గదు లకు తాళాలు..


Conclusion:తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలోని 20 వార్డులకు గాను ఏర్పాటుచేసిన వార్డు సచివాలయాలు ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించేలా కనిపించడం లేదు.. పాత భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు.. కానీ కార్యాలయాలకు తాళాలు వేశారు.. 20 వాటిల్లోనూ 10 వార్డులకు పక్కా భవనాలు లేవు.. తాత్కాలికంగా అంగన్వాడీ కేంద్రాలను పాఠశాల భవనాలను వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు.. వార్డు వాలంటరీ ల ద్వారా ఇంటి వద్దకే చేరవలసిన సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.. వయో వృద్ధులు పింఛన్ల కొరకు సచివాలయాలు కు రాక తప్పడం లేదు.. తీరా ఇక్కడికి వస్తే సాంకేతిక కారణాలతో వారికి డబ్బులు అందడం లేదు.. ఒక్కో కార్యాలయంలో 10 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఇద్దరు ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు.. మిగతా కుర్చీలన్నీ ఖాళీ గానే ఉంటున్నాయి..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.