ETV Bharat / state

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ భరత్

రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్​ పరిధిలోని ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎంపీ భరత్ రామ్, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు.

author img

By

Published : Sep 21, 2019, 7:10 PM IST

Updated : Sep 21, 2019, 7:23 PM IST

ఎంపీ భరత్ రామ్
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ భరత్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైల్వే బ్రిడ్జి కింద ముంపు పరిస్థితిని ఎంపీ భరత్ రామ్, మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్​లో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు, రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయటంపై అధికారులతో చర్చించారు. గోదావరి నదిపై ఉన్న హేవలాక్ వంతెనను రాజమహేంద్రవరం కార్పొరేషన్​కి ఇచ్చేలా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో చర్చించామని ఎంపీ తెలిపారు. దీనికి బదులుగా కొవ్వూరులో కొంత భూమిని రైల్వేశాఖ అడిగినట్లు తెలిపారు.

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ భరత్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైల్వే బ్రిడ్జి కింద ముంపు పరిస్థితిని ఎంపీ భరత్ రామ్, మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్​లో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు, రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయటంపై అధికారులతో చర్చించారు. గోదావరి నదిపై ఉన్న హేవలాక్ వంతెనను రాజమహేంద్రవరం కార్పొరేషన్​కి ఇచ్చేలా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో చర్చించామని ఎంపీ తెలిపారు. దీనికి బదులుగా కొవ్వూరులో కొంత భూమిని రైల్వేశాఖ అడిగినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి.

బోటులో ప్రయాణించింది 93 మంది: హర్షకుమార్

Intro:ap_knl_81_21_icds_vo_AP10132
గర్భిణీలు బాలింతలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ పర్యవేక్షకులు పద్మావతి సూచించారు.


Body:మండల పరిధిలోని కురువల్లి గ్రామంలో ఆహార మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వెయ్యి రోజుల సంరక్షణ డయేరియా నివారణ రక్తహీనత నివారణ చేతుల పరిశుభ్రత పౌష్టికాహారం అనే కార్యక్రమాల గురించి వారికి వివరించారు.


Conclusion:ఆకుకూరలు పండ్లు పాలు గుడ్లు వంటివి తీసుకోవడం వల్ల ప్రసవ సమయంలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖప్రసవం జరుగుతుందని వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో లో అంగన్వాడీ కార్యకర్తలు భువనాక్షి జయశ్రీ ఏలినా పాల్గొన్నారు.
Last Updated : Sep 21, 2019, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.