ETV Bharat / state

'లాక్​డౌన్​ సడలిస్తే రైలు నిలయంలో ఇలా ఉంటుంది'

author img

By

Published : Apr 28, 2020, 5:53 PM IST

ప్రభుత్వం లాక్​డౌన్​ సడలించి... రైళ్లు నడిపితే రైల్వేస్టేషన్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై తుని రైలు నిలయంలో అధికారులు మాక్​డ్రిల్ నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

కరోనాపై తుని రైల్వే స్టేషన్​లో మాక్​ డ్రిల్​
కరోనాపై తుని రైల్వే స్టేషన్​లో మాక్​ డ్రిల్​
కరోనాపై తుని రైల్వేస్టేషన్​లో మాక్​ డ్రిల్​

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న కారణంగా లాక్​డౌన్​ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్​డౌన్​ సడలించి... రైళ్లు నడవటం ప్రారంభమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే అంశంపై తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్​లో అధికారులు మాక్​డ్రిల్​ నిర్వహించారు. రైల్వే అధికారులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మాక్​డ్రిల్​పై ఓ వీడియోను విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనాపై తుని రైల్వేస్టేషన్​లో మాక్​ డ్రిల్​

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న కారణంగా లాక్​డౌన్​ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్​డౌన్​ సడలించి... రైళ్లు నడవటం ప్రారంభమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే అంశంపై తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్​లో అధికారులు మాక్​డ్రిల్​ నిర్వహించారు. రైల్వే అధికారులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మాక్​డ్రిల్​పై ఓ వీడియోను విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

గుంతకల్లులో కరోనా పై ప్రజలకు మాక్ డ్రిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.