ETV Bharat / state

కొమరాజులంకలో 14 టన్నుల రేషన్ బియ్యం సీజ్​

రావులపాలెం మండలం కొమరాజులంకలో రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. 14 టన్నుల బియ్యం నిల్వ ఉన్నట్టు గుర్తించారు.

author img

By

Published : Dec 7, 2019, 1:51 PM IST

illegal ration rice seized in east godavari dst
రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యం పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకలో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 14 టన్నుల బియ్యాన్నిసీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేసినట్లు డీఎస్పీ ముత్యాల నాయుడు అన్నారు. కర్రి రామిరెడ్డి అనే వ్యక్తి రేషన్‌ బియ్యంకొని ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీజ్​ చేసిన బియ్యాన్ని పౌరసరఫరాల అధికారికి అప్పగిస్తామన్నారు.

రేషన్ బియ్యం పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకలో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 14 టన్నుల బియ్యాన్నిసీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేసినట్లు డీఎస్పీ ముత్యాల నాయుడు అన్నారు. కర్రి రామిరెడ్డి అనే వ్యక్తి రేషన్‌ బియ్యంకొని ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీజ్​ చేసిన బియ్యాన్ని పౌరసరఫరాల అధికారికి అప్పగిస్తామన్నారు.

ఇదీ చూడండి

తెలంగాణ పోలీసులకు ఒడిశాలో 'సైకత' సలాం!

Intro:AP_RJY_57_06_RATION_BIYAM_SEEZ_AV_AP10018
తూర్పుగోదావరిజిల్లా
కంట్రిబ్యూటర్‌: ఎస్‌.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకలో రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు
కొమరాజులంకలో రేషన్‌ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో ఈ తనిఖీలు నిర్వహించామని విజిలెన్స్‌ డీఎస్పీ ముత్యాల నాయుడు
అన్నారు. కర్రి రామిరెడ్డి అనే వ్యక్తి రేషన్‌ బియ్యం కొని ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడన్నారు. 14 టన్నుల బియ్యం నిల్వ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ బియ్యాన్ని సీజ్‌ చేసి పౌరసరఫరాల అధికారి అప్పిగించి కేసు నమోదు చేశామన్నారు.
Body:.Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.