ETV Bharat / state

పడవ ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు: హోంమంత్రి

author img

By

Published : Sep 15, 2019, 10:27 PM IST

Updated : Sep 16, 2019, 1:33 AM IST

గోదావరిలో పడవ బోల్తాపై హోంమంత్రి సుచరిత మాట్లాడారు. సహాయ చర్యలు ముమ్మరం చేశామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం :హోంమంత్రి సుచరిత
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం :హోంమంత్రి సుచరిత

గోదావరి పడవ బోల్తాపై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపు చర్యలకు పంపించామని తెలిపారు. అదనంగా ఇంకో ఎన్డీఆర్​ఎఫ్​, ఐదు అగ్ని మాపక బృందాలు చేరుకున్నాయన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు ఆదేశించామన్నారు. చీకటిలో వెతుకులాటకు నావికా దళం నుంచి గజ ఈతగాళ్లను రప్పించామని... గాలింపు చర్యలకు కావాల్సిన అన్ని పరికరాలను అందించామని వెల్లడించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకంటామని స్పష్టం చేశారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం :హోంమంత్రి సుచరిత

గోదావరి పడవ బోల్తాపై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపు చర్యలకు పంపించామని తెలిపారు. అదనంగా ఇంకో ఎన్డీఆర్​ఎఫ్​, ఐదు అగ్ని మాపక బృందాలు చేరుకున్నాయన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు ఆదేశించామన్నారు. చీకటిలో వెతుకులాటకు నావికా దళం నుంచి గజ ఈతగాళ్లను రప్పించామని... గాలింపు చర్యలకు కావాల్సిన అన్ని పరికరాలను అందించామని వెల్లడించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

పడవ బోల్తా బాధితులను పరామర్శించిన మంత్రి కురసాల

Intro:ap_vja_32_15_iiit_vc_press_meet_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఆర్థిక శాఖ తో సంప్రదింపులు జరిపామని ప్రభుత్వం నుండి 185 కోట్లు రూపాయలను త్రిబుల్ ఐటీ అభివృద్ధికి వినియోగించనున్నట్లు రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ k c రెడ్డి అన్నారు. త్రిబుల్ ఐటీ క్యాంపస్ లకు ఒక బ్రహ్మాండమైన ప్రణాళిక అద్భుతంగా ఓ కొత్త రూపాన్ని సంతరించి ఏలా కృషి చేస్తున్నట్లు ఛాన్స్లర్ కెసి రెడ్డి అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ నందు నేడు ఆయన మాట్లాడుతూ త్వరలో నూజివీడు ఒంగోలు శ్రీకాకుళం ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థులకు సెల్ఫోన్లను నిషేధిస్తున్నట్లు తెలిపారు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు అందుకోసం సెంట్రలైజ్డ్ కంప్యూటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు నూజివీడు క్యాంపస్ కు మెటలర్జీ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు మెటలర్జీ ప్రొఫెసర్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే రీతిలో అనేక పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు శ్రీకాకుళం క్యాంపస్ లో రెండు వేల మంది విద్యార్థులకు ప్రస్తుతం సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ ఏడాది రెండు వేల మంది రానున్న విద్యా సంవత్సరంలో మరో రెండు వేల మంది విద్యార్థులు వినియోగించుకుని శ్రీకాకుళం క్యాంపస్ నందు తరగతి గదులు వసతి సదుపాయాలు ఇతర మౌలిక వసతులను వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు ఇంకా నూజివీడు క్యాంపస్ లో అదనపు విద్యార్థులకు వసతి సదుపాయాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తున్నారు నిత్యం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో డెస్క్టాప్ కంప్యూటర్ ల్యాబ్ అందరూ విద్యార్థులు వినియోగించుకోవచ్చని తెలిపారు ఒంగోలు మరియు rk వ్యాల్యూ క్యాంపస్లో నూజివీడు క్యాంపస్ మాదిరిగా స్టేడియంలో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు విజయవాడలో ప్రధానమైన కార్యాలయం అనే సమస్య లేదన్నారు దాన్ని పూర్తిగా మూసి వేయడం జరిగిందని స్పష్టం చేశారు అందుకు తాత్కాలికంగా నూజివీడు క్యాంపస్ నందు శాశ్వత ప్రాతిపదికన క్యాంపస్ నందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అయినప్పటికీ నాలుగు క్యాంపస్ పర్యవేక్షిస్తుంది ఉంటానని స్పష్టం చేశారు జీతాలు ఎలక్ట్రికల్ బిల్ విద్యార్థుల మెస్ కలిపి నాలుగు క్యాంపస్ కు సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు కేవలం ఈ విద్యాసంవత్సరం నిర్వహించుకునేందుకు మాత్రమే వనరులు ఉన్నాయి అన్నారు క్యాంపస్లో అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తి గా సహకరిస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చినట్లు కేసీ రెడ్డి తెలిపారు భవిష్యత్లో సీనియర్ ఫ్యాకల్టీ నియామకం చేస్తున్నట్లు చెప్పారు 11 సంవత్సరాలుగా విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది తదితరులను రెగ్యులరైజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు మొత్తంగా త్రిబుల్ ఐటీ క్యాంపస్ లకు కొత్త రూపాన్ని తీసుకురానున్నట్లు అందుకోసం బృహత్తరమైన ప్రణాళికలు రచించి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వివరించారు. బైట్స్. 1) డాక్టర్ కే సి రెడ్డి త్రిబుల్ ఐటీ లా ఛాన్స్లర్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)


Body:త్రిబుల్ ఐటీ వీసీ రాజారెడ్డి ప్రెస్ మీట్


Conclusion:త్రిబుల్ ఐటీ వీసీ రాజారెడ్డి ప్రెస్ మీట్
Last Updated : Sep 16, 2019, 1:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.