ETV Bharat / state

గోదావరికి కొనసాగుతున్న వరద..ముంపు బారిన దేవీపట్నం

గోదావరి వరద మరింతగా పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సాయంత్రం 6గంటల సమయానికి సుమారు 7 లక్షల 52 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

author img

By

Published : Aug 16, 2019, 8:26 PM IST

ధవళేశ్వరం
మరింతగా పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

గోదావరి వరద మరింతగా పెరిగింది. రాజమహేంద్రవరం వద్ద ఉధృతిగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్టు సాయంత్రం 6 గంటల సమయానికి 7లక్షల 52వేల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. నీటిమట్టం 9.6 అడుగులుగా కొనసాగుతోంది. డెల్టా కాల్వలకు 11వేల 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 7లక్షల 49వేల 600 పైగా క్యూసెక్కులు వదులుతున్నారు. వరద ప్రభావంతో దేవీపట్నం మండలం మరోసారి ముంపు బారిన పడుతోంది. దండంగి వద్ద సీతపల్లి వాగులోకి వరదనీరు చేరింది. పూడిపల్లి, వీరవరం, తొయ్యేరు, దేవీపట్నం వద్ద వరదనీరు రహదారి పైకి వచ్చింది. తెలంగాణలోని భద్రాచలం వద్ద నది క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 37.9 అడుగుల వరదనీటి ప్రవాహం కొనసాగుతోందని సమాచారం.

మరింతగా పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

గోదావరి వరద మరింతగా పెరిగింది. రాజమహేంద్రవరం వద్ద ఉధృతిగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్టు సాయంత్రం 6 గంటల సమయానికి 7లక్షల 52వేల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. నీటిమట్టం 9.6 అడుగులుగా కొనసాగుతోంది. డెల్టా కాల్వలకు 11వేల 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 7లక్షల 49వేల 600 పైగా క్యూసెక్కులు వదులుతున్నారు. వరద ప్రభావంతో దేవీపట్నం మండలం మరోసారి ముంపు బారిన పడుతోంది. దండంగి వద్ద సీతపల్లి వాగులోకి వరదనీరు చేరింది. పూడిపల్లి, వీరవరం, తొయ్యేరు, దేవీపట్నం వద్ద వరదనీరు రహదారి పైకి వచ్చింది. తెలంగాణలోని భద్రాచలం వద్ద నది క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 37.9 అడుగుల వరదనీటి ప్రవాహం కొనసాగుతోందని సమాచారం.

ఇది కూడా చదవండి.

మళ్లీ గోదావరి ఉద్ధృతి... మన్యం వాసుల్లో అలజడి

Intro:అన్నా క్యాంటీన్ల మూసివేత ను నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ వద్ద పార్టీ కార్యకర్తలు నాయకులు వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలోని నిరుపేదలకు పట్టెడన్నం అందించాలని సంకల్పంతో గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేసిందని ప్రస్తుత ప్రభుత్వం అన్న క్యాంటిన్లు రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని టిడిపి నాయకులు ఆహుడా చైర్మన్ అంబిక లక్ష్మీనారాయణ ప్రశ్నించారు రాష్ట్రంలోని ని రాష్ట్రంలోని పేదలకు ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టే ఈ క్యాంటిన్ లను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు పేదలకు అన్నదానం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. బైట్ అంబికా లక్ష్మీనారాయణ టిడిపి నాయకులు హ హుడా చైర్మన్


Body:tdp


Conclusion:andholana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.