ETV Bharat / state

ముమ్మిడివరం ముంపు ప్రాంతాల్లో తెదేపా నేతల పర్యటన

author img

By

Published : Aug 19, 2020, 9:05 PM IST

తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలోని ముంపు ప్రాంతాల్లో తెదేపా నేతలు పర్యటించారు. వైకాపా ప్రభుత్వం ప్రజలను ఆదుకోవటంలో విఫలమైందని వారు విమర్శించారు.

former home minister chinarajappa inspects flood affected areas in east godavari
ముమ్మిడివరం ముంపు ప్రాంతాల్లో తెదేపా నేతల పర్యటన

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో... వరద ముంపునకు గురైన ప్రాంతాలను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు దాట్ల బుజ్జిబాబు, వనమాడి కొండబాబు పరిశీలించారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాలలో.. వరద ముంపునకు గురైన గ్రామాలలో పడవలపై తిరుగుతూ బాధితులను పరామర్శించారు. ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజలను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వారు విమర్శించారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో... వరద ముంపునకు గురైన ప్రాంతాలను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు దాట్ల బుజ్జిబాబు, వనమాడి కొండబాబు పరిశీలించారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాలలో.. వరద ముంపునకు గురైన గ్రామాలలో పడవలపై తిరుగుతూ బాధితులను పరామర్శించారు. ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజలను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వారు విమర్శించారు.

ఇదీ చదవండి:

కరోనాతో కుటుంబపెద్ద మరణం.. భార్య, పిల్లలు ఆత్మహత్యాయత్నం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.