ETV Bharat / state

కోనసీమ తిరుపతికి పెరిగిన భక్తుల తాకిడి - atreyapuram

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

కోనసీమ తిరుపతికి పెరిగిన భక్తుల తాకిడి
author img

By

Published : Sep 7, 2019, 7:15 PM IST

కోనసీమ తిరుపతికి పెరిగిన భక్తుల తాకిడి

7 శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వస్తుంటారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులు భారీ ఎత్తున తరలి రావటంతో స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అన్న సమారాధన కార్యక్రమాన్ని దేవాదాయశాఖ అధికారులు నిర్వహించారు.

కోనసీమ తిరుపతికి పెరిగిన భక్తుల తాకిడి

7 శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వస్తుంటారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులు భారీ ఎత్తున తరలి రావటంతో స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అన్న సమారాధన కార్యక్రమాన్ని దేవాదాయశాఖ అధికారులు నిర్వహించారు.

ఇదీ చదవండి :

వినాయకుడి రూపంలో గుడ్డు...

Intro:ap_tpt_51_07_fevers_at_palamaner_pkg_ap10105

తగ్గని జ్వరాలు ఆగని మరణాలు
* పలమనేరు లో విజృంభిస్తున్న విషజ్వరాలు
* కారణం తెలియక తల పట్టుకుంటున్న వైద్య సిబ్బందిBody:చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే గతబినెలలో నియోజకవర్గ పరిధిలోని గంగవరం మండలం చిన్నూరు గ్రామంలో తొమ్మిదేళ్ల బాలుడు జ్వరం కారణంగా మృతి చెందగా... తాజాగా బైరెడ్డిపల్లె మండలం, గంగవరం మండల పరిధిలోని గ్రామంలలో రెండు రోజుల్లో ఇద్దరు జ్వరంతో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 5వతేది బైరెడ్డిపల్లె మండలం మురారిపల్లె గ్రామంలో అమరనాథ్ అనే 23 ఏళ్ల యువకుడు మృతి చెందగా... 6వతేది శుక్రవారం గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో దనేంద్ర (18) అనే యువకుడు జ్వరంతో మృతి చెందాడు. ఈ సంఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా... వైద్యులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గ్రామాలలో తరచు వైద్యశిబిరాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా జ్వరాలు అదుపు కావడం లేదు. పంచాయతీ సిబ్బంది కూడా అన్ని గ్రామాలలో యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు చెప్తుండడంతో జ్వరాలు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగించే విషయం. కాగా ఈ అంశంపై గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మురళి కృష్ణ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా ఆర్.ఎం.పి లను ఆశ్రయిస్తుండడంతో వారు డెంగీ జ్వరం అని భయపెట్టేస్తున్నారని, అయితే గంగవరం ప్రాంతంలో ఎక్కడా డెంగీ జ్వరం లేదని.. ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్య పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటే చాలన్నారు. ఒకరోజు కంటే ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించుకోవలని కోరారు. అలాగే తాము కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తగిన సలహాలు, సూచనలు చేస్తున్నామని, వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నామని పేర్కొన్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.