ETV Bharat / state

అనపర్తిలో కరోనా క్రిమీ సంహారక టన్నెల్

కరోనా నియంత్రణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐటీసీ సంస్థ కరోనా క్రిమీ సంహారక టన్నెల్​ను ఏర్పాటు చేసింది. దీన్ని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.

author img

By

Published : Apr 16, 2020, 3:44 PM IST

Corona Disinfection Tunnel in Anaparthi
కరోనా క్రిమిసంహరక టన్నెల్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన కరోనా క్రిమీసంహారక టన్నెల్​ను ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి ప్రారంభించారు. నిత్యావసర సరకులను కోసం వచ్చే ప్రజలకు వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. టన్నెల్ ఏర్పాటు చేసిన ఐటీసీ సంస్థకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన కరోనా క్రిమీసంహారక టన్నెల్​ను ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి ప్రారంభించారు. నిత్యావసర సరకులను కోసం వచ్చే ప్రజలకు వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. టన్నెల్ ఏర్పాటు చేసిన ఐటీసీ సంస్థకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:వైద్యుడే డ్రైవర్‌గా మారిన వేళ..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.