ETV Bharat / state

ఆ ఇద్దరికీ.. 3 రాజధానులు కావాలని ఉంది: వీహెచ్​ - మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు న్యూస్

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్​పై పెట్టిన కేసుల్ని.. పోలీసులు వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న హర్షకుమార్​ను ఆయన పరామర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహితులు అయ్యారని.. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్​కు 3 రాజధానులు కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

మూడు రాజధానులు కావాలని ఇద్దరికీ ఉంది:వీహెచ్​
మూడు రాజధానులు కావాలని ఇద్దరికీ ఉంది:వీహెచ్​
author img

By

Published : Jan 18, 2020, 9:12 PM IST

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో హర్షకుమార్​ను పరామర్శించిన వీహెచ్

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో హర్షకుమార్​ను పరామర్శించిన వీహెచ్

ఇదీ చదవండి:

తుళ్లూరులో సెల్‌ టవర్ ఎక్కిన రైతులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.