ETV Bharat / state

చిన్నారి అపహరణ.. తల్లి చెంతకు చేర్చిన పోలీసులు - పేరవరం వార్తలు

పొత్తిళ్ల నుంచి అపహరించుకుపోయిన చిన్నారిని పోలీసులు క్షేమంగా తల్లికి చెంతకు చేర్చారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

child missing at kakinada govt hospital in east godavari district
అపహరించుకుపోయిన చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు
author img

By

Published : Feb 24, 2021, 10:43 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన శాంతి ఈ నెల 18న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన నాలుగో సంతానంగా పుట్టిన పాప చనిపోయిందంటూ భర్తకు ఫోన్ చేసింది. శాంతి భర్త ఊరిలోని ఆశావర్కర్ సహాయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. తాను లేని సమయంలో తన భార్యను భయపెట్టి.. పాపను చింతపల్లి శామ్యూల్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పాపను తిరిగి తల్లి చెంతకు చేర్చారు.

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన శాంతి ఈ నెల 18న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన నాలుగో సంతానంగా పుట్టిన పాప చనిపోయిందంటూ భర్తకు ఫోన్ చేసింది. శాంతి భర్త ఊరిలోని ఆశావర్కర్ సహాయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. తాను లేని సమయంలో తన భార్యను భయపెట్టి.. పాపను చింతపల్లి శామ్యూల్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పాపను తిరిగి తల్లి చెంతకు చేర్చారు.

ఇదీ చదవండి

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి గర్భిణి బలి.. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.