ETV Bharat / state

తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం

author img

By

Published : May 17, 2020, 2:17 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో తలసేమియా బాధితుల కోసం ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన వారిలో మహిళలు, యువత ఎక్కువగా ఉన్నారు.

Blood donation under Indian Red Cross Society
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చిన శంకర్ల పూడి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేరు.

జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు ఈ రక్తాన్ని వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసిన వారిలో మహిళలు, యువత ఎక్కువగా ఉండటం విశేషం.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చిన శంకర్ల పూడి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేరు.

జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు ఈ రక్తాన్ని వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసిన వారిలో మహిళలు, యువత ఎక్కువగా ఉండటం విశేషం.

ఇవీ చూడండి:

బస్సులు సిద్ధం చేస్తున్న అమలాపురం డిపో అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.