ETV Bharat / state

ఇళ్ల స్థలాలను పరిశీలించిన అమలాపురం ఆర్డీవో

author img

By

Published : Jul 25, 2020, 6:05 PM IST

ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సేకరించిన భూమిని లేఅవుట్ లుగా సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు చేయాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు అన్నారు.

east godavari district
ఇళ్ల స్థలాలను పరిశీలించిన అమలాపురం ఆర్డీవో

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో అధికారులు సేకరించిన భూమిని అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు పరిశీలించారు. ఇళ్ల పట్టాలను సిద్ధం చేయాలన్నారు. సేకరించిన భూములు చదును పనులు త్వరితగతిన చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఇదీ చదవండి 'రాష్ట్రంలో దాడులపై త్వరలోనే రాష్ట్రపతికి ఫిర్యాదు'

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో అధికారులు సేకరించిన భూమిని అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు పరిశీలించారు. ఇళ్ల పట్టాలను సిద్ధం చేయాలన్నారు. సేకరించిన భూములు చదును పనులు త్వరితగతిన చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఇదీ చదవండి 'రాష్ట్రంలో దాడులపై త్వరలోనే రాష్ట్రపతికి ఫిర్యాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.