ETV Bharat / state

భావి తరాల కోసం మంచి సమాజాన్ని నిర్మించండి: గవర్నర్

author img

By

Published : Jan 25, 2020, 4:55 PM IST

సమాజానికి, ప్రజలకు సేవ చేసేందుకు ప్రతి విద్యార్థీ కనీసం ఐదు మెుక్కలు నాటాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు గర్వపడాలన్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలో 11, 12 స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

governor biswabhusan harichandan
నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

సమాజ అభివృద్ధికి యువత పాత్ర చాలా ముఖ్యమైనదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినయ విధేయతలు ప్రతి ఒక్కరికీ చాలా అవసరమని...సమాజానికి మనం ఏం చేయగలమో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. సమానత్వ సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఆఫ్ నాలెడ్జ్​ టెక్నాలజిస్​ ఛాన్సలర్ ఆచార్య కె.సి. రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజమహేంద్రవరం ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. 11, 12 స్నాతకోత్సవం సందర్భంగా 567 మంది విద్యార్థులకు పట్టాలు, ఎనిమిది మందికి బంగారు పతకాలు, ఆరుగురికి పీహెచ్​డీలు గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ఇవీ చదవండి...'తండ్రి ఆశయాలకు తనయుడు తూట్లు..!'

నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

సమాజ అభివృద్ధికి యువత పాత్ర చాలా ముఖ్యమైనదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినయ విధేయతలు ప్రతి ఒక్కరికీ చాలా అవసరమని...సమాజానికి మనం ఏం చేయగలమో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. సమానత్వ సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఆఫ్ నాలెడ్జ్​ టెక్నాలజిస్​ ఛాన్సలర్ ఆచార్య కె.సి. రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజమహేంద్రవరం ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. 11, 12 స్నాతకోత్సవం సందర్భంగా 567 మంది విద్యార్థులకు పట్టాలు, ఎనిమిది మందికి బంగారు పతకాలు, ఆరుగురికి పీహెచ్​డీలు గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ఇవీ చదవండి...'తండ్రి ఆశయాలకు తనయుడు తూట్లు..!'

Intro:AP_RJY_86_24_Adikavi_Nannaya_Univarsity_Gavarnar_Tour_AVB_AP10023

ETV BHARATH:Satyanarayana(RJY CITY)

East Godavari.

Note: ఈటీవీ భారత్ కిట్ నెంబర్ 618 లో వచ్చిన లైవ్ విజువల్స్ వాడుకోగలరు

( ) సమాజ అభివృద్ధికి యువత పాత్ర చాలా ముఖ్యమైనదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన స్నాతకోత్సవం ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినయవిధేయతలు కూడా చాలా అవసరమని అన్నిటికన్నా ముఖ్యమైనది అని దానిని అభ్యసించిన తర్వాత మనం ఏమి నేర్చుకున్నాము సమాజానికి సేవ ఏమి చేయవలసి ఉందని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి అని అన్నారు. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని వాటిని తప్పనిసరిగా పాటించాలని రాజ్యాంగంలో అందరికీ సమానమైన విద్య అందించాలని సమానత్వం పాటించాలని హక్కు స్వాతంత్రం లభించాయని వాటన్నింటినీ ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఆఫ్ నాలేజ్ టెక్నాలజీస్ చాన్సలర్ ఆచార్య కె సి రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాజమహేంద్రవరం ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయుటకు ఎంతో కృషి చేశారని ఆయన వల్ల ఇక్కడ ఉద్యోగం రావడం అదృష్టమని అన్నారు వ్యవసాయం సాంస్కృతిక ప్రాంతంగా పేరొందిన ప్రాంతంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత రాజశేఖరరెడ్డికి దక్కిందని అన్నారు.

నన్నయ విశ్వవిద్యాలయం లో 11, 12 స్నాతకోత్సవం సందర్భంగా 567 మంది విద్యార్థులకు పట్టాలు ఎనిమిది మందికి బంగారు పథకాలు ఆరుగురికి హెచ్డి లో గవర్నర్ చేతుల మీదుగా ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఉన్నత విద్యామండలి చైర్మన్ చంద్ర రెడ్డి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రాజానగరం శాసనసభ జగ్గంపూడి రాజా నన్నయ విశ్వవిద్యాలయం రిక్టర్ సురేష్ వర్మ రిజిస్టర్ టేకి, ఉప కులపతి ఆచార్య మొక్క జగన్నాధ రావు తదితరులు పాల్గొన్నారు.


Body:AP_RJY_86_24_Adikavi_Nannaya_Univarsity_Gavarnar_Tour_AVB_AP10023


Conclusion:AP_RJY_86_24_Adikavi_Nannaya_Univarsity_Gavarnar_Tour_AVB_AP10023

ETV BHARATH:Satyanarayana(RJY CITY)

East Godavari.

( ) సమాజ అభివృద్ధికి యువత పాత్ర చాలా ముఖ్యమైనదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన స్నాతకోత్సవం ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినయవిధేయతలు కూడా చాలా అవసరమని అన్నిటికన్నా ముఖ్యమైనది అని దానిని అభ్యసించిన తర్వాత మనం ఏమి నేర్చుకున్నాము సమాజానికి సేవ ఏమి చేయవలసి ఉందని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి అని అన్నారు. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని వాటిని తప్పనిసరిగా పాటించాలని రాజ్యాంగంలో అందరికీ సమానమైన విద్య అందించాలని సమానత్వం పాటించాలని హక్కు స్వాతంత్రం లభించాయని వాటన్నింటినీ ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఆఫ్ నాలేజ్ టెక్నాలజీస్ చాన్సలర్ ఆచార్య కె సి రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాజమహేంద్రవరం ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయుటకు ఎంతో కృషి చేశారని ఆయన వల్ల ఇక్కడ ఉద్యోగం రావడం అదృష్టమని అన్నారు వ్యవసాయం సాంస్కృతిక ప్రాంతంగా పేరొందిన ప్రాంతంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత రాజశేఖరరెడ్డికి దక్కిందని అన్నారు.

నన్నయ విశ్వవిద్యాలయం లో 11, 12 స్నాతకోత్సవం సందర్భంగా 567 మంది విద్యార్థులకు పట్టాలు ఎనిమిది మందికి బంగారు పథకాలు ఆరుగురికి హెచ్డి లో గవర్నర్ చేతుల మీదుగా ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఉన్నత విద్యామండలి చైర్మన్ చంద్ర రెడ్డి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రాజానగరం శాసనసభ జగ్గంపూడి రాజా నన్నయ విశ్వవిద్యాలయం రిక్టర్ సురేష్ వర్మ రిజిస్టర్ టేకి, ఉప కులపతి ఆచార్య మొక్క జగన్నాధ రావు తదితరులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.