ETV Bharat / state

ఈత కోసం కుంటలో దిగిన చిన్నారులు.. ఇద్దరు మృతి - పట్రపల్లెలో ఈత కోసం దిగి ఇద్దరు చిన్నారులు మృతి

చిత్తూరు జిల్లా పట్రపల్లెలో ఈత కోసం కుంటలో దిగిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మొత్తం ఐదుగురు కుంటలో దిగగా ముగ్గురిని 15 ఏళ్ల బాలిక రక్షించింది. మరో ఇద్దరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

two children died while swimming in patrapalle chittore district
ఈత కోసం కుంటలో దిగిన చిన్నారులు.. ఇద్దరు మృతి
author img

By

Published : Jul 20, 2020, 5:14 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లెలో ఈత సరదా.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా తవ్విన కుంటలో ఈత కొట్టేందుకని దిగి లక్ష్మీతేజ, రాకేశ్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు.. మృతి చెందారు. ఈత కొట్టేందుకని మొత్తం ఐదుగురు కుంటలో దిగారు.

నీళ్ల లోతు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయారు. వారి కేకలు విని దుస్తులు ఉతుకుతున్న 15 ఏళ్ల బాలిక రూప కుంటలో దిగి ముగ్గురు పిల్లల్ని కాపాడింది. అప్పటికే మరో ఇద్దరు నీటమునగటంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లెలో ఈత సరదా.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా తవ్విన కుంటలో ఈత కొట్టేందుకని దిగి లక్ష్మీతేజ, రాకేశ్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు.. మృతి చెందారు. ఈత కొట్టేందుకని మొత్తం ఐదుగురు కుంటలో దిగారు.

నీళ్ల లోతు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయారు. వారి కేకలు విని దుస్తులు ఉతుకుతున్న 15 ఏళ్ల బాలిక రూప కుంటలో దిగి ముగ్గురు పిల్లల్ని కాపాడింది. అప్పటికే మరో ఇద్దరు నీటమునగటంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

డాలర్​ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్​.. వ్యక్తిపై కేసు నమోదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.