ETV Bharat / state

తిరుపతిలో.. 'తెల్లవారితే గురువారం'!

author img

By

Published : Mar 23, 2021, 5:24 PM IST

తిరుపతిలో 'తెల్లవారితే గురువారం' చిత్ర బృందం సందడి చేసింది. యువ కథానాయకుడు శ్రీసింహా కోడూరి మాట్లాడుతూ...సినిమాను విజయవంతం చేయాలని కోరారు.

తిరుపతిలో సందడి చేసిన 'తెల్లవారితే గురువారం' చిత్ర బృందం
తిరుపతిలో సందడి చేసిన 'తెల్లవారితే గురువారం' చిత్ర బృందం

'తెల్లవారితే గురువారం' చిత్ర బృందం తిరుపతిలో సందడి చేసింది. యువకథానాయకుడు శ్రీ సింహా కోడూరి, కథనాయికలు చిత్రా శుక్లా, మిషానారంగ్​ చిగురువాడలోని గేట్ కళాశాలకు విచ్చేశారు. విద్యార్థులతో సరదాగా గడిపారు.

చిత్ర బృందాన్ని కళాశాల యాజమాన్యం, తెలుగు యువత నాయకులు సన్మానించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27 న విడుదల కాబోతుందని.. విజయవంతం చేయాలని బృందం కోరింది.

'తెల్లవారితే గురువారం' చిత్ర బృందం తిరుపతిలో సందడి చేసింది. యువకథానాయకుడు శ్రీ సింహా కోడూరి, కథనాయికలు చిత్రా శుక్లా, మిషానారంగ్​ చిగురువాడలోని గేట్ కళాశాలకు విచ్చేశారు. విద్యార్థులతో సరదాగా గడిపారు.

చిత్ర బృందాన్ని కళాశాల యాజమాన్యం, తెలుగు యువత నాయకులు సన్మానించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27 న విడుదల కాబోతుందని.. విజయవంతం చేయాలని బృందం కోరింది.

ఇదీ చదవండి:

మరోసారి మంత్రి పెద్దిరెడ్డి ఔదార్యం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సత్వర చికిత్సకు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.