ETV Bharat / state

సైబర్ నేరాలు, భద్రతపై.. పోలీసులకు సాంకేతిక అవగాహన

సైబర్ నేరాలు, భద్రతపై చిత్తూరు జిల్లాలో పోలీసులకు సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

author img

By

Published : Aug 22, 2019, 8:30 PM IST

technical training program for police officers on cyber crime and security at chittore district
పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం..

చిత్తూరు జిల్లాలోని పోలీసు అధికారులకు సైబర్ నేరాలు, భద్రతపై సాంకేతిక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాలపై అవగాహన, విచారణలో నైపుణ్యత సాధించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఆన్​లైన్ మోసాలు, వెబ్ దాడులు, ఈ మెయిల్ ఆధారిత నేరాలను అరికట్టడానికి అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఏఎస్పీ సుప్రజ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం..

చిత్తూరు జిల్లాలోని పోలీసు అధికారులకు సైబర్ నేరాలు, భద్రతపై సాంకేతిక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాలపై అవగాహన, విచారణలో నైపుణ్యత సాధించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఆన్​లైన్ మోసాలు, వెబ్ దాడులు, ఈ మెయిల్ ఆధారిత నేరాలను అరికట్టడానికి అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఏఎస్పీ సుప్రజ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

ఇదీచూడండి

సీఎం గారూ.. ఇప్పటికైనా దయచేసి మారండి.. లేదంటే..!

Intro:ap_tpg_81_22_vyaktimruti_ab_ap10162


Body:దెందులూరు మండలం సింగవరం లోని తిరుమల పరిశ్రమ లో ఇనుప రోడ్డు మీద పడి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం దోనకురుకు చెందిన దున్న పరశురాం (25)మృతి చెందాడు పరిశ్రమ లోపల నిర్మాణం జరుగుతున్న చోట గోడ ఆ నుంచి ఉన్న రాడ్లు ఒక్కసారిగా పడడంతో అతను మృతి చెందాడు దెందులూరు ఎస్ ఐ రామ్ కుమార సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు దెందులూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారుJ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.