ETV Bharat / state

ధనకొండ గంగమ్మ ఆలయంలో చోరీ - robbery news in morapalli

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మెురవపల్లిలోని ధనకొండ గంగమ్మ ఆలయంలో... సుమారు రూ.20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

ధనకొండ గంగమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ
author img

By

Published : Nov 21, 2019, 7:38 PM IST

ధనకొండ గంగమ్మ ఆలయంలో చోరీ

దొంగలు అమ్మవారి నగలనూ వదలటంలేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మెురవపల్లిలోని ధనకొండ గంగమ్మ ఆలయంలో సుమారు రూ.20 లక్షల విలువైన అమ్మవారి నగలు దోచుకెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగినట్లు గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీం సాయంతో ఆలయాన్ని పరిశీలించారు. వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కల్కి ఆశ్రమాల్లో మరోసారి ఐటీ సోదాలు

ధనకొండ గంగమ్మ ఆలయంలో చోరీ

దొంగలు అమ్మవారి నగలనూ వదలటంలేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మెురవపల్లిలోని ధనకొండ గంగమ్మ ఆలయంలో సుమారు రూ.20 లక్షల విలువైన అమ్మవారి నగలు దోచుకెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగినట్లు గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీం సాయంతో ఆలయాన్ని పరిశీలించారు. వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కల్కి ఆశ్రమాల్లో మరోసారి ఐటీ సోదాలు

Intro:చంద్రగిరి నియోజక వర్గంలో చోరీBody:Ap_tpt_37a_21_gangamma_aalayamlo_chori_av_ap10100Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.