చిత్తూరు జిల్లా పీటీఎం మండలం పులికంటివారిపల్లెలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈశ్వరయ్య అనే రైతు తన గొర్రెలను ఇతరుల పొలంలోకి తోలడంతో ఈ వివాదం తలెత్తింది. పరస్పరం కొడవళ్లతో దాడి చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో గణేశ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇరువర్గాల ఘర్షణ... ఒకరి పరిస్థితి విషమం
చిత్తూరు జిల్లా పులికంటివారిపల్లెలో ఘర్షణ జరిగింది. కొడవళ్లతో దాడి చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
![ఇరువర్గాల ఘర్షణ... ఒకరి పరిస్థితి విషమం quarreling between two groups in pulikanthivari palle chitthore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10194828-201-10194828-1610304330773.jpg?imwidth=3840)
ఇరువర్గాల ఘర్షణ... ఒకరి పరిస్థితి విషమం
చిత్తూరు జిల్లా పీటీఎం మండలం పులికంటివారిపల్లెలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈశ్వరయ్య అనే రైతు తన గొర్రెలను ఇతరుల పొలంలోకి తోలడంతో ఈ వివాదం తలెత్తింది. పరస్పరం కొడవళ్లతో దాడి చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో గణేశ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇదీచదవండి.