ETV Bharat / state

VIPS AT TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

TIRUMALA: తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

author img

By

Published : Dec 15, 2021, 10:32 AM IST

mlas-and-mps-visited-tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

తిరుమల శ్రీవారిని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, చిట్టిబాబు, ఎంఎస్‌ బాబు, కంబాల బోగులు, జోగేశ్వరరావు, ఎమ్మెల్సీలు భరత్‌, పాలవలస విక్రాంత్​లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చూడండి:

తిరుమల శ్రీవారిని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, చిట్టిబాబు, ఎంఎస్‌ బాబు, కంబాల బోగులు, జోగేశ్వరరావు, ఎమ్మెల్సీలు భరత్‌, పాలవలస విక్రాంత్​లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చూడండి:

BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.