ETV Bharat / state

అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం

అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తితిదే జేఈవో బసంత్‌కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు. భజన చేస్తూ మెట్ల మార్గం ద్వారా 2500 మంది తిరుమల బయల్దేరారు.

author img

By

Published : Jul 6, 2019, 8:31 AM IST

metlotsavam-in-tirumala
అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం

తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద... తితిదే, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో మెట్లోత్సవం ఘనంగా జరిగింది. తితిదే జేఈవో బసంత్‌ కుమార్‌, దాససాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి ఆనందతీర్ధాచార్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన 120 భజన బృందాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సుమారు 2వేల 500 మంది సభ్యులు భజన చేస్తూ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. మోక్ష సాధనకు సులభతరమైన కార్యక్రమం నిర్వహిస్తున్న దాససాహిత్య ప్రాజెక్ట్‌కు జేఈవో బసంత్‌కుమార్‌ అభినందనలు తెలిపారు.

అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం

తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద... తితిదే, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో మెట్లోత్సవం ఘనంగా జరిగింది. తితిదే జేఈవో బసంత్‌ కుమార్‌, దాససాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి ఆనందతీర్ధాచార్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన 120 భజన బృందాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సుమారు 2వేల 500 మంది సభ్యులు భజన చేస్తూ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. మోక్ష సాధనకు సులభతరమైన కార్యక్రమం నిర్వహిస్తున్న దాససాహిత్య ప్రాజెక్ట్‌కు జేఈవో బసంత్‌కుమార్‌ అభినందనలు తెలిపారు.

Intro:బేడ బుడగ జంగం కులస్తులను ఎస్సీ లో చేర్చాలని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా 23 జిల్లాల్లో బేడ బుడగ జంగం కులస్తుల వారికి ఎస్సీ కుల దృవీకరణ పత్రాలు 2008 వరకు ఏం జరిగిందని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బేడ బుడగ జంగం కులస్తుల వారికి ఎస్సీ ల నుంచి తొలగించారు అని అన్నారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీ కలిసి విన్నవించగా , రాష్ట్ర ప్రభుత్వం జెసి శర్మ ఆధ్వర్యంలో కమిషన్ వేసి 13 జిల్లాలలో పూర్తిగా దర్యాప్తు చేసి నివేదికను 2018 డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బేడ బుడగ జంగం కులస్తులకు న్యాయం జరగలేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పొద్దుటూరు జరిగిన సమావేశంలో బేడ బుడగ జంగం కులస్తులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎస్సీ లో చేరుస్తానని హామీ ఇచ్చారని తెలిపారు .ఇచ్చిన మాట ప్రకారం బేడ బుడగ జంగం కులస్తుల కు కు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు



Body:బేడ బుడగ జంగం కులస్తులను ఎస్సీ లో చేర్చాలని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు డిమాండ్ చేశారు


Conclusion:బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ లో చేర్చాలి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.