ETV Bharat / state

వసతిగృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ వసతి గృహంలో ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

author img

By

Published : Jul 27, 2019, 8:21 PM IST

మదనపల్లె వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మదనపల్లె వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కృష్ణాపురానికి చెందిన మాధవి, కృష్ణమూర్తిల కుమార్తె అరుణ ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ రోజు కళాశాలకు వెళ్ళకుండా వసతిగృహంలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి -గోడ గొడవ: పోలీసుల తీరుపై తెదేపా నేతల ఆగ్రహం

మదనపల్లె వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కృష్ణాపురానికి చెందిన మాధవి, కృష్ణమూర్తిల కుమార్తె అరుణ ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ రోజు కళాశాలకు వెళ్ళకుండా వసతిగృహంలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి -గోడ గొడవ: పోలీసుల తీరుపై తెదేపా నేతల ఆగ్రహం

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_20_climate_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లో ఓ మోస్తరు వర్షం కురిసిన వేళ వాతావరణం ఆహ్లాదాన్ని పంచింది. గిరులపై అందాలను అరబోసింది. సత్యదేవుడు కొలువై ఉన్న గిరులపై ఓ వైపు మేఘాలు, మరోవైపు వర్షపు జల్లులు కనువిందు చేసాయి.


Conclusion:ఓవర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.