ETV Bharat / state

TIRUMALA: శ్రీవారిని దర్శించుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు

author img

By

Published : Aug 12, 2021, 9:13 AM IST

తిరుమల శ్రీవారిని ఈ రోజు నటుడు సంపూర్ణేష్ బాబు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Hero_Sampurnesh_Babu_At_Darshan
శ్రీవారిని దర్శించుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు

తిరుమల శ్రీవారిని నటుడు సంపూర్ణేష్ బాబు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

చాల రోజుల తర్వాత స్వామీ వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కరోనా అనేది పూర్తిగా అంతం కావాలని కోరుకున్నట్లు సంపూర్ణేష్ బాబు చెప్పారు. త్వరలోనే బజారు రౌడి సినిమా విడుదల కాబోతుందని.. అందరూ ఆదరించాలని కోరుకున్నానన్నారు.

తిరుమల శ్రీవారిని నటుడు సంపూర్ణేష్ బాబు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

చాల రోజుల తర్వాత స్వామీ వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కరోనా అనేది పూర్తిగా అంతం కావాలని కోరుకున్నట్లు సంపూర్ణేష్ బాబు చెప్పారు. త్వరలోనే బజారు రౌడి సినిమా విడుదల కాబోతుందని.. అందరూ ఆదరించాలని కోరుకున్నానన్నారు.

ఇదీ చదవండి:

కొండచరియలు విరిగిపడిన ఘటనలో 13కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.