ETV Bharat / state

తిరుమలలో భానుడి ప్రతాపం... ప్రజల విలవిల

తిరుమలలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్య తాపంతో తిరుమల కొండపై భక్తులు అవస్తలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున తిరుమల యాత్రకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది.

author img

By

Published : May 9, 2019, 3:25 PM IST

తిరుమలలో నిప్పులు చెరుగుతున్న భానుడు

తిరుమలలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్య తాపంతో తిరుమల కొండపై భక్తులు అవస్తలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున తిరుమల యాత్రకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. మధ్యాహ్న సమయంలో ఆలయ పరిసరాలు, తిరుమాడ వీధులు నిర్మానుశ్యంగా కనపడుతున్నాయి. వేడి అధికమవ్వడంతో యాత్రికులు గదులకే పరిమితం అవుతున్నారు.

తిరుమలలో నిప్పులు చెరుగుతున్న భానుడు

తిరుమలలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్య తాపంతో తిరుమల కొండపై భక్తులు అవస్తలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున తిరుమల యాత్రకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. మధ్యాహ్న సమయంలో ఆలయ పరిసరాలు, తిరుమాడ వీధులు నిర్మానుశ్యంగా కనపడుతున్నాయి. వేడి అధికమవ్వడంతో యాత్రికులు గదులకే పరిమితం అవుతున్నారు.

తిరుమలలో నిప్పులు చెరుగుతున్న భానుడు

ఇదీ చదవండి

శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్

Shivamogga (Karnataka), May 09 (ANI): Raw wet Ginger farming is blooming in Karnataka's Shivamogga. It is being sold at Rs 8,500 per quintal now and may reach to Rs 10,000 per quintal shortly. Being a hilly region, Shivamogga has moderate climate that is favourable for ginger cropping. Ginger is one of the major crops in Shivamogga and everyone including officers, politicians and businessmen cultivate it.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.