ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నాడు. ఆదివారం ఆయనకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్​గా తేలింది.

author img

By

Published : Sep 2, 2020, 12:41 PM IST

Former Minister Achennaidu visited Thirumala Srivasudu
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబసమేతంగా దర్శించుకున్నాడు. ఆదివారం ఆయనకు మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్​గా తేలింది.ఈ క్రమంలో ఆయన్ను వైద్యులు సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ఈఎస్​ఐ కేసులో అచ్చెన్నాయుడికు ఇటీవలే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబసమేతంగా దర్శించుకున్నాడు. ఆదివారం ఆయనకు మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్​గా తేలింది.ఈ క్రమంలో ఆయన్ను వైద్యులు సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ఈఎస్​ఐ కేసులో అచ్చెన్నాయుడికు ఇటీవలే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చూడండి. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.