చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సినీ నటీ విజయశాంతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చూడండి: తిరుమలకు 'స్వర్ణ' సింధు..ఉదయం స్వామివారి దర్శనం!