ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి

author img

By

Published : Jan 25, 2021, 9:50 AM IST

తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి

తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

అంగరంగ వైభవంగా హీరో వరుణ్ పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.