ETV Bharat / state

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సు

author img

By

Published : Oct 3, 2019, 11:00 PM IST

ప్లాస్టిక్​ చేసే హాని గురించి వివరించే దిశగా ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా అంగళ్లు గ్రామంలోని గోల్డెన్ వాలీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సు
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సు

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలోని గోల్డెన్ వాలీ కళాశాలలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల సిబ్బంది ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్లాస్టిక్​ భూతాన్ని తరిమికొడదాం అంటూ విద్యార్థులతో పాటు నినాదాలు చేశారు. ప్లాస్టిక్ విడుదలపై గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేపట్టాలని కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు నిర్ణయించారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వద్దు... పర్యావరణమే ముద్దు

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సు

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలోని గోల్డెన్ వాలీ కళాశాలలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల సిబ్బంది ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్లాస్టిక్​ భూతాన్ని తరిమికొడదాం అంటూ విద్యార్థులతో పాటు నినాదాలు చేశారు. ప్లాస్టిక్ విడుదలపై గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేపట్టాలని కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు నిర్ణయించారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వద్దు... పర్యావరణమే ముద్దు

Intro:150 గాంధీ జయంతి పురస్కరించుకొని కస్తూర్బా ట్రస్ట్ ఆధ్వర్యంలో పది రోజులుగా చార్కోల్ పెన్సిల్ తో చిత్రించిన 75×65 అడుగుల గాంధీ చిత్రాన్ని తిరుపతి లో ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని లక్నోకు చెందిన చిత్రకారుడు అమన్ సింగ్ గులాటి ఎంతో శ్రమించి చిత్రీకరించారు. ఈ భారీ గాంధీ చిత్రపటం తిరుపతి గాంధీ ట్రస్ట్ భవన్ ఆవరణలో వారం రోజుల పాటు ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపారు.


Body:t


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.